రిఫాలోని బ్రాంకో ప్రాంగణంలో నవరాత్రి పూజలు..!!
- April 08, 2025
మనామా: బ్రాంకో ప్రాంగణంలో ఉన్న దుర్గా మాత మందిర్లో భారతీయ హిందూ పండుగ నవరాత్రి పూజను భక్తి సంప్రదాయంతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారు అష్టమి (ఉపవాసం ఎనిమిదవ రోజు) శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గాదేవికి ప్రత్యేక అలంకరణలు చేశారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









