రిఫాలోని బ్రాంకో ప్రాంగణంలో నవరాత్రి పూజలు..!!
- April 08, 2025
మనామా: బ్రాంకో ప్రాంగణంలో ఉన్న దుర్గా మాత మందిర్లో భారతీయ హిందూ పండుగ నవరాత్రి పూజను భక్తి సంప్రదాయంతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారు అష్టమి (ఉపవాసం ఎనిమిదవ రోజు) శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గాదేవికి ప్రత్యేక అలంకరణలు చేశారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







