KOC సైట్ వద్ద ప్రమాదం..కార్మికుడు మృతి..!!
- April 09, 2025
కువైట్: కువైట్లోని ఉత్తర ప్రాంతంలోని తమ చమురు సంస్థలో మంగళవారం ప్రమాదం సంభవించిందని, ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారని చమురు కంపెనీ (KOC) తెలిపింది. ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు.కానీ వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. ఇతర కార్మికుల పరిస్థితి స్థిరంగా ఉందని, తమ కార్యకలాపాలు ఎలాంటి ప్రభావం లేకుండా కొనసాగుతున్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారని తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









