SR69తో అబ్షర్ ద్వారా ప్రవాసుల పాస్పోర్ట్ అప్డేట్..!!
- April 11, 2025
రియాద్: ప్రవాసుల పాస్పోర్ట్ సమాచారాన్ని ఇప్పుడు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) కార్యాలయాలను వ్యక్తిగతంగా సంప్రదించకుండానే.. అబ్షర్ ప్లాట్ఫామ్ ద్వారా వారి యజమానుల ఖాతా ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ సేవను పొందేందుకు VATతో సహా SR69 సేవా ఛార్జీ ఉంటుంది. పాస్పోర్ట్లను పునరుద్ధరించిన తర్వాత 18 సంవత్సరాలు పైబడిన వలసదారులకు అబ్షర్ ప్లాట్ఫామ్ ఈ సేవలను అందిస్తుంది.
ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒక కార్మికుడికి పాస్పోర్ట్ సమాచారం అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదే నివాసికి మరొక పాస్పోర్ట్ ఉంటే, సేవ నుండి ప్రయోజనం పొందడానికి జవాజత్ కార్యాలయాన్ని వ్యక్తిగతంగా సంప్రదించాలని వెల్లడించారు. మునుపటి పాస్పోర్ట్ పోయినట్లయితే, అప్డేట్ కోసం జవాజత్ కార్యాలయాన్ని వ్యక్తిగతంగా సందర్శించడం తప్పనిసరి అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్
- ఏపీ నూతన సీఎస్గా సాయిప్రసాద్
- ఇస్రో యువికా 2026, 9వ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్
- మార్చి 1 నుండి మెసేజింగ్ యాప్స్ కొత్త రూల్స్
- జెనీవాలో అమెరికాతో ఇరాన్ చర్చలు..!!
- రమదాన్ మొదటి వారంలో 10వేలకుపైగా తనిఖీలు..!!
- స్కూళ్లకు 3 వారాలపాటు వింటర్ సెలవులపై భిన్నభిప్రాయాలు..!!









