రూ.వెయ్యి కోట్ల వ్యయంతో బెల్‌ పరిశ్రమ ఏర్పాటు

- July 07, 2016 , by Maagulf
రూ.వెయ్యి కోట్ల వ్యయంతో బెల్‌ పరిశ్రమ ఏర్పాటు

కృష్ణా జిల్లా నిమ్మకూరులో బీఈఎల్‌ నైట్‌ విజన్‌ పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.వెయ్యి కోట్ల వ్యయంతో ఈ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నారు. ప్లాంట్‌ శంకుస్థాపనకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును బెల్‌ ప్రతినిధులు ఆహ్వానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com