రూ.వెయ్యి కోట్ల వ్యయంతో బెల్ పరిశ్రమ ఏర్పాటు
- July 07, 2016
కృష్ణా జిల్లా నిమ్మకూరులో బీఈఎల్ నైట్ విజన్ పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.వెయ్యి కోట్ల వ్యయంతో ఈ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నారు. ప్లాంట్ శంకుస్థాపనకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును బెల్ ప్రతినిధులు ఆహ్వానించారు.
తాజా వార్తలు
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!









