ఒమన్లో మోసపూరిత ఆన్లైన్ ప్రకటనలు..ప్రవాసుడు అరెస్ట్..!!
- April 13, 2025
మస్కట్: సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఫేక్ యాడ్స్ ద్వారా అనేక మంది పౌరులను మోసం చేసినందుకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఒక సిరియన్ నివాసిని అరెస్టు చేసింది. ఎప్పుడూ డెలివరీ చేయని వస్తువుల కోసం ముందస్తు చెల్లింపులను వసూలు చేయడానికి అనుమానితుడు ఈ ప్రకటనలను ఉపయోగించుకున్నాడని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
మరో కేసులో.. ముసాండం గవర్నరేట్ పోలీస్ కమాండ్లోని కోస్ట్గార్డ్ పోలీసులు, బుఖాలోని విలాయత్లో చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ఆఫ్ఘన్ జాతీయతకు చెందిన ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్
- టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ అధికార నివాసభవనంలో ఘనంగా దీపావళి వేడుకలు
- ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం..
- వైట్ హౌస్లో దీపావళి వేడుకలు..
- రియాద్ లో డెమోగ్రఫిక్ సర్వే ప్రారంభం..!!
- నవంబర్ 22న నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రారంభం..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ఒమన్లో 56.8% పెరిగిన కార్డియాక్ పరికరాల దిగుమతులు..!!
- కువైట్ లేబర్ మార్కెట్లో భారతీయులదే అగ్రస్థానం..!!
- బహ్రెయిన్ లో ఆసియా యూత్ గేమ్స్ ప్రారంభం..!!