ఒమన్లో మోసపూరిత ఆన్లైన్ ప్రకటనలు..ప్రవాసుడు అరెస్ట్..!!
- April 13, 2025
మస్కట్: సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఫేక్ యాడ్స్ ద్వారా అనేక మంది పౌరులను మోసం చేసినందుకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఒక సిరియన్ నివాసిని అరెస్టు చేసింది. ఎప్పుడూ డెలివరీ చేయని వస్తువుల కోసం ముందస్తు చెల్లింపులను వసూలు చేయడానికి అనుమానితుడు ఈ ప్రకటనలను ఉపయోగించుకున్నాడని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
మరో కేసులో.. ముసాండం గవర్నరేట్ పోలీస్ కమాండ్లోని కోస్ట్గార్డ్ పోలీసులు, బుఖాలోని విలాయత్లో చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ఆఫ్ఘన్ జాతీయతకు చెందిన ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
- APL తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్న రామ్ చరణ్
- ట్రంప్ అధికారాలకు బ్రేక్: ఇరాన్తో యుద్ధాన్ని నిరోధిస్తూ చారిత్రాత్మక తీర్మానం
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- ఫీజులు లేవు.. దుబాయ్లో ఉచిత ఇండోర్ ఫిట్నెస్ ఏరియా గురించి తెలుసా?
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!







