జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- January 12, 2026
రియాద్: జెద్దాలోని అల్-రువైస్ పరిసరాల్లోని శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించిన 1,011 భవనాలకు నోటీసులు అందజేశారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ మొదటి దశలో వీటిని కూల్చివేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు.
ఆయా భవనాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. ప్రక్రియ అమలు ప్రారంభమయ్యే ముందు యజమానులకు చట్టబద్ధంగా తప్పనిసరిగా గ్రేస్ పీరియడ్ ఇవ్వబడుతుందని పేర్కొంది. పట్టణ సుందరీకరణ, జీవన నాణ్యతను పెంచడం మరియు సురక్షితమైన పట్టణ వాతావరణాన్ని ఏర్పాటు లక్ష్యాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రపంచ దేశాలు హర్షం
- దేశ సమగ్రత కోసం ఢిల్లీలో 'సేన ప్రస్థానం' కార్యక్రమం
- అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం..త్వరలో సంతకాలు
- ప్రతి పోలీస్ స్టేషన్కు ‘పోలీస్ మెంటార్’: సీపీ సజ్జనార్
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!









