జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- January 12, 2026
రియాద్: జెద్దాలోని అల్-రువైస్ పరిసరాల్లోని శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించిన 1,011 భవనాలకు నోటీసులు అందజేశారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ మొదటి దశలో వీటిని కూల్చివేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు.
ఆయా భవనాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. ప్రక్రియ అమలు ప్రారంభమయ్యే ముందు యజమానులకు చట్టబద్ధంగా తప్పనిసరిగా గ్రేస్ పీరియడ్ ఇవ్వబడుతుందని పేర్కొంది. పట్టణ సుందరీకరణ, జీవన నాణ్యతను పెంచడం మరియు సురక్షితమైన పట్టణ వాతావరణాన్ని ఏర్పాటు లక్ష్యాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!
- నాలుగు రెట్లు పెరిగిన ఒమన్-రష్యా వాణిజ్యం..!!









