జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- January 12, 2026
రియాద్: జెద్దాలోని అల్-రువైస్ పరిసరాల్లోని శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించిన 1,011 భవనాలకు నోటీసులు అందజేశారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ మొదటి దశలో వీటిని కూల్చివేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు.
ఆయా భవనాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. ప్రక్రియ అమలు ప్రారంభమయ్యే ముందు యజమానులకు చట్టబద్ధంగా తప్పనిసరిగా గ్రేస్ పీరియడ్ ఇవ్వబడుతుందని పేర్కొంది. పట్టణ సుందరీకరణ, జీవన నాణ్యతను పెంచడం మరియు సురక్షితమైన పట్టణ వాతావరణాన్ని ఏర్పాటు లక్ష్యాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









