MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- January 12, 2026
దోహా: ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) వ్యాపారులకు మద్దతు ఇవ్వడానికి మరియు దేశీయ, విదేశీ పెట్టుబడును ఆకర్షించడానికి ఎలక్ట్రానిక్ సేవలను విస్తరించింది. MoCI యొక్క సింగిల్ విండో ప్లాట్ఫారమ్ లో వ్యాపార అనుమతి ప్రక్రియలను సులభతరం చేయడం, వినియోగదారులకు సేవలను మరింత చేరువ చేయడానికి కొత్తగా 13 ఎలక్ట్రానిక్ సేవలను ప్రారంభించారు.
అధికారిక గణంకాల ప్రకారం.. గత సంవత్సరం మూడవ త్రైమాసికం వరకు ప్రాసెస్ చేయబడిన మొత్తం లావాదేవీల సంఖ్య 72,500కి చేరుకున్నాయి. వాటిలో 89 శాతం సింగిల్ విండో ప్లాట్ఫారమ్ ద్వారా ఎలక్ట్రానిక్గా పూర్తి చేశారు. ఈ సేవలపై కస్టమర్ సంతృప్తి రేటు 94 శాతంగా ఉంది.
2026లో మేధో సంపత్తి హక్కుల రక్షణను బలోపేతం చేయడం ద్వారా పోటీతత్వాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!
- నాలుగు రెట్లు పెరిగిన ఒమన్-రష్యా వాణిజ్యం..!!
- ఒమన్ తో ఇండస్ట్రియల్ సహకారంపై చర్చించిన అల్ఖోరాయెఫ్..!!
- క్రెడిట్ కార్డు నిబంధనలను కఠినతరం చేయాలని ఎంపీల ఒత్తిడి..!!
- ఖతార్లో మెరైన్ వార్నింగ్ జారీ..!!
- ఇరాక్ కొత్త ప్రధానిగా అలీ అల్-జైదీ
- శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం వెబ్సైట్ ఆవిష్కరణ
- విద్యార్థులకు కొత్త రూల్ తీసుకొచ్చిన సీఎం రేవంత్
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!









