సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- January 12, 2026
యూఏఈ: 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో భాగంగా ఫ్యామిలీ, సామాజిక థీమ్లలో ప్రత్యేకత కలిగిన కంటెంట్ క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్ ను ప్రకటించారు. ఈ ఫండ్ ను క్రియేటర్స్ HQ మరియు అల్ఫాన్ ప్రారంభించారు.
2026 సంవత్సరాన్ని యూఏఈ ప్రభుత్వం ఇయర్ ఆఫ్ ఫ్యామిలీగా ప్రకటించింది. కుటుంబ సంబంధాలను కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.
ఈ ఫండ్ విద్య మరియు శిక్షణ, అధునాతన ఫిల్మింగ్ ఇక్విప్ మెంట్స్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ప్రొడక్షన్ , సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మద్దతు మరియు బ్రాండ్ ఒప్పంద అవకాశాలను కవర్ చేస్తుందని ప్రకటించారు. నైపుణ్యం కలిగిన క్రియేటర్స్ యూఏఈకి వచ్చేలా ప్రోత్సహించడం మరియు సృజనాత్మక కలిగిన అంతర్జాతీయ ప్రతిభను ఆకర్షించడం ఈ ఫండ్ ఏర్పాటు లక్ష్యమని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









