సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- January 12, 2026
యూఏఈ: 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో భాగంగా ఫ్యామిలీ, సామాజిక థీమ్లలో ప్రత్యేకత కలిగిన కంటెంట్ క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్ ను ప్రకటించారు. ఈ ఫండ్ ను క్రియేటర్స్ HQ మరియు అల్ఫాన్ ప్రారంభించారు.
2026 సంవత్సరాన్ని యూఏఈ ప్రభుత్వం ఇయర్ ఆఫ్ ఫ్యామిలీగా ప్రకటించింది. కుటుంబ సంబంధాలను కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.
ఈ ఫండ్ విద్య మరియు శిక్షణ, అధునాతన ఫిల్మింగ్ ఇక్విప్ మెంట్స్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ప్రొడక్షన్ , సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మద్దతు మరియు బ్రాండ్ ఒప్పంద అవకాశాలను కవర్ చేస్తుందని ప్రకటించారు. నైపుణ్యం కలిగిన క్రియేటర్స్ యూఏఈకి వచ్చేలా ప్రోత్సహించడం మరియు సృజనాత్మక కలిగిన అంతర్జాతీయ ప్రతిభను ఆకర్షించడం ఈ ఫండ్ ఏర్పాటు లక్ష్యమని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!
- నాలుగు రెట్లు పెరిగిన ఒమన్-రష్యా వాణిజ్యం..!!
- ఒమన్ తో ఇండస్ట్రియల్ సహకారంపై చర్చించిన అల్ఖోరాయెఫ్..!!
- క్రెడిట్ కార్డు నిబంధనలను కఠినతరం చేయాలని ఎంపీల ఒత్తిడి..!!
- ఖతార్లో మెరైన్ వార్నింగ్ జారీ..!!
- ఇరాక్ కొత్త ప్రధానిగా అలీ అల్-జైదీ
- శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం వెబ్సైట్ ఆవిష్కరణ
- విద్యార్థులకు కొత్త రూల్ తీసుకొచ్చిన సీఎం రేవంత్
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!









