సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- January 12, 2026
యూఏఈ: 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో భాగంగా ఫ్యామిలీ, సామాజిక థీమ్లలో ప్రత్యేకత కలిగిన కంటెంట్ క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్ ను ప్రకటించారు. ఈ ఫండ్ ను క్రియేటర్స్ HQ మరియు అల్ఫాన్ ప్రారంభించారు.
2026 సంవత్సరాన్ని యూఏఈ ప్రభుత్వం ఇయర్ ఆఫ్ ఫ్యామిలీగా ప్రకటించింది. కుటుంబ సంబంధాలను కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.
ఈ ఫండ్ విద్య మరియు శిక్షణ, అధునాతన ఫిల్మింగ్ ఇక్విప్ మెంట్స్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ప్రొడక్షన్ , సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మద్దతు మరియు బ్రాండ్ ఒప్పంద అవకాశాలను కవర్ చేస్తుందని ప్రకటించారు. నైపుణ్యం కలిగిన క్రియేటర్స్ యూఏఈకి వచ్చేలా ప్రోత్సహించడం మరియు సృజనాత్మక కలిగిన అంతర్జాతీయ ప్రతిభను ఆకర్షించడం ఈ ఫండ్ ఏర్పాటు లక్ష్యమని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









