భారత్ రంగంలోకి దిగింది...
- July 07, 2016
ఒక ఉగ్రదాడిని మరువకముందే రంజాన్ రోజున మరోసారి బాంబు పేలుడుతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా దద్దరిల్లింది. ఐఎస్ సృష్టిస్తున్న వరుస ఉగ్రచర్యలను పరిశీలించేందుకు భారత్ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా జాతీయ రక్షక దళ(ఎన్ఎస్జీ) బృందాన్ని బంగ్లాదేశ్ పంపేందుకు సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన అనుమతులను కూడా పూర్తయ్యాయి. బంగ్లాదేశ్ వెళ్లే ఎన్ఎస్జీ బృందం అక్కడ పరిస్థితులను విశ్లేషించి అధ్యయనం చేయనుంది.
'ఎన్ఎస్జీ బృందం బంగ్లాదేశ్లో పర్యటించేందుకు ఆ దేశం నుంచి అనుమతి లభించింది. వరుస ఉదంతాలను, అక్కడ నెలకొన్న పరిస్థితులను వీరు అధ్యయనం చేస్తారు.' అని ఉన్నతాధికారులు తెలిపారు.
ఇరు దేశాల ద్వైపాక్షిక మైత్రీ బంధం.. సహకారం నేపథ్యంలో బంగ్లాదేశ్ కూడా ఎన్ఎస్జీ బృందం తమ దేశంలో పర్యటించడానికి అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









