భారత్ రంగంలోకి దిగింది...
- July 07, 2016
ఒక ఉగ్రదాడిని మరువకముందే రంజాన్ రోజున మరోసారి బాంబు పేలుడుతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా దద్దరిల్లింది. ఐఎస్ సృష్టిస్తున్న వరుస ఉగ్రచర్యలను పరిశీలించేందుకు భారత్ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా జాతీయ రక్షక దళ(ఎన్ఎస్జీ) బృందాన్ని బంగ్లాదేశ్ పంపేందుకు సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన అనుమతులను కూడా పూర్తయ్యాయి. బంగ్లాదేశ్ వెళ్లే ఎన్ఎస్జీ బృందం అక్కడ పరిస్థితులను విశ్లేషించి అధ్యయనం చేయనుంది.
'ఎన్ఎస్జీ బృందం బంగ్లాదేశ్లో పర్యటించేందుకు ఆ దేశం నుంచి అనుమతి లభించింది. వరుస ఉదంతాలను, అక్కడ నెలకొన్న పరిస్థితులను వీరు అధ్యయనం చేస్తారు.' అని ఉన్నతాధికారులు తెలిపారు.
ఇరు దేశాల ద్వైపాక్షిక మైత్రీ బంధం.. సహకారం నేపథ్యంలో బంగ్లాదేశ్ కూడా ఎన్ఎస్జీ బృందం తమ దేశంలో పర్యటించడానికి అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







