మస్కట్ వేదికగా తదుపరి అమెరికా-ఇరాన్ చర్చలు..!!
- April 20, 2025
ముస్కట్: ఇరాన్- యునైటెడ్ స్టేట్స్ శనివారం మస్కట్లో మరో రౌండ్ చర్చలు జరపడానికి అంగీకరించాయని ఒమన్ తెలిపింది. ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది మధ్యవర్తిత్వంలో ఇరాన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్బాస్ అరఘ్చి, అమెరికా అధ్యక్ష ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ రోమ్లో సమావేశం అయ్యారు. తదుపరి దశ చర్చలకు రెండు పార్టీలు ఒక ఒప్పందానికి వచ్చాయని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.
ఇరాన్ పూర్తిగా అణ్వాయుధాలను వదులుకోవాలని అమెరికా, ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడంతోపాటు శాంతియుత ప్రయోజనాల కోసం అణుశక్తిని అభివృద్ధి చేసే హక్కును కాపాడుకోవడం లక్ష్యంగా ఇరాన్ చర్చల్లో పాల్గొంటున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో విజిట్ వీసా గడువు దాటితే 50 వేల రియాల్స్ ఫైన్, జైలుశిక్ష..!!
- యూఏఈలో అమెరికా కాన్సులర్ సేవలునిలిపివేత..!!
- రాయల్ హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ కు 25 ఏళ్లు..!!
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!







