బహ్రెయిన్ లో అంతర్జాతీయ గ్లోబల్ బ్రష్ ఎగ్జిబిషన్..!!
- April 21, 2025
మనామా: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ప్రదర్శన అయిన గ్లోబల్ బ్రష్ ఎగ్జిబిషన్ ఐదవ ఎడిషన్ 2025.. ఏప్రిల్ 20 నుండి 24 వరకు బహ్రెయిన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో నిర్వహించనున్నారు. ఈ విశిష్ట కార్యక్రమాన్ని జోర్డాన్లోని హాషెమైట్ సాంస్కృతిక సంస్థ అల్-దార్ ఆర్ట్ గ్యాలరీ నిర్వహిస్తుంది.
ఈ ప్రదర్శనను గౌరవ అతిథి, ప్రఖ్యాత కళాకారుడు, బహ్రెయిన్ రాజకుటుంబ సభ్యుడు షేక్ రషీద్ అల్ ఖలీఫా ప్రారంభిస్తారు. ఆయనతో పాటు జోర్డాన్, వివిధ దేశాల రాయబారులు కూడా పాల్గొంటారు. ప్రదర్శనతో పాటు, సాంస్కృతిక, కళాత్మక కార్యక్రమాను నిర్వహిస్తారు. అదే విధంగా ప్యానెల్ చర్చలు, సెమినార్లు, నేషనల్ మ్యూజియం, రషీద్ అల్ ఖలీఫా గ్యాలరీ రెండింటికీ సంబంధించి మార్గదర్శక సెషన్ లు ఉంటాయి.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









