భారత ప్రధానమంత్రి కార్యదర్శితో సమావేశమైన సౌదీ మంత్రి..!!
- April 22, 2025
రియాద్: సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ సోమవారం రియాద్లో భారత ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి పి.కె. మిశ్రా, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా (NITI ఆయోగ్) CEO బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యంతో సమావేశమయ్యారు. కీలక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి ఆసక్తి ఉన్న అంశాలపై సమీక్షించారు.ఇరు దేశాల మధ్య ఎన్నో సంవత్సరాలుగా మెరుగైన సంబంధాలు ఉన్నాయని, వాటి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపు చర్చించినట్లు అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!







