భారత ప్రధానమంత్రి కార్యదర్శితో సమావేశమైన సౌదీ మంత్రి..!!
- April 22, 2025
రియాద్: సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ సోమవారం రియాద్లో భారత ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి పి.కె. మిశ్రా, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా (NITI ఆయోగ్) CEO బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యంతో సమావేశమయ్యారు. కీలక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి ఆసక్తి ఉన్న అంశాలపై సమీక్షించారు.ఇరు దేశాల మధ్య ఎన్నో సంవత్సరాలుగా మెరుగైన సంబంధాలు ఉన్నాయని, వాటి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపు చర్చించినట్లు అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









