కువైట్ నుండి ఇండియాకు వెళ్తుండగా..కేరళ వాసి మృతి..!!
- April 27, 2025
కువైట్: 32 ఏళ్ల భారతీయుడు అనూప్ బెన్నీ సెలవుల కోసం కువైట్ నుండి భారతదేశంలోని కొచ్చికి వెళ్తుండగా మరణించాడు. విమానంలో అతను అస్వస్థతకు గురికాగా, వైద్య అత్యవసర పరిస్థితి కోసం విమానాన్ని ముంబైకి మళ్లించారు.దురదృష్టవశాత్తు, ఇస్పత్రికి తరలించేలోపే అతను మరణించాడని అధికారులు తెలిపారు.
కేరళలోని కొచ్చికి చెందిన అనూప్ బెన్నీ కువైట్లోని ఇండియన్ సెంట్రల్ స్కూల్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య అన్సీ శామ్యూల్ అతనితో కలిసి ఉంటున్నారు. వీరికి నవంబర్ 2024లో వివాహం జరిగింది. కువైట్లోని సెయింట్ గ్రెగోరియోస్ మహా ఎడవాకలో అనూప్ యాక్టివ్ మెంబర్ గా సేవలు అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









