కువైట్ నుండి ఇండియాకు వెళ్తుండగా..కేరళ వాసి మృతి..!!
- April 27, 2025
కువైట్: 32 ఏళ్ల భారతీయుడు అనూప్ బెన్నీ సెలవుల కోసం కువైట్ నుండి భారతదేశంలోని కొచ్చికి వెళ్తుండగా మరణించాడు. విమానంలో అతను అస్వస్థతకు గురికాగా, వైద్య అత్యవసర పరిస్థితి కోసం విమానాన్ని ముంబైకి మళ్లించారు.దురదృష్టవశాత్తు, ఇస్పత్రికి తరలించేలోపే అతను మరణించాడని అధికారులు తెలిపారు.
కేరళలోని కొచ్చికి చెందిన అనూప్ బెన్నీ కువైట్లోని ఇండియన్ సెంట్రల్ స్కూల్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య అన్సీ శామ్యూల్ అతనితో కలిసి ఉంటున్నారు. వీరికి నవంబర్ 2024లో వివాహం జరిగింది. కువైట్లోని సెయింట్ గ్రెగోరియోస్ మహా ఎడవాకలో అనూప్ యాక్టివ్ మెంబర్ గా సేవలు అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









