కువైట్ నుండి ఇండియాకు వెళ్తుండగా..కేరళ వాసి మృతి..!!
- April 27, 2025
కువైట్: 32 ఏళ్ల భారతీయుడు అనూప్ బెన్నీ సెలవుల కోసం కువైట్ నుండి భారతదేశంలోని కొచ్చికి వెళ్తుండగా మరణించాడు. విమానంలో అతను అస్వస్థతకు గురికాగా, వైద్య అత్యవసర పరిస్థితి కోసం విమానాన్ని ముంబైకి మళ్లించారు.దురదృష్టవశాత్తు, ఇస్పత్రికి తరలించేలోపే అతను మరణించాడని అధికారులు తెలిపారు.
కేరళలోని కొచ్చికి చెందిన అనూప్ బెన్నీ కువైట్లోని ఇండియన్ సెంట్రల్ స్కూల్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య అన్సీ శామ్యూల్ అతనితో కలిసి ఉంటున్నారు. వీరికి నవంబర్ 2024లో వివాహం జరిగింది. కువైట్లోని సెయింట్ గ్రెగోరియోస్ మహా ఎడవాకలో అనూప్ యాక్టివ్ మెంబర్ గా సేవలు అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







