ఒమన్ లో ట్యాంకర్ల నిర్వహణ నియంత్రణకు బైలా జారీ..!!
- April 28, 2025
మస్కట్: అథారిటీ ఫర్ పబ్లిక్ సర్వీసెస్ రెగ్యులేషన్ (APSR) నీరు, మురుగునీటి రంగంలో స్వతంత్ర ట్యాంకర్ల నిర్వహణను నియంత్రించడానికి ఒక బైలా జారీ చేసింది. రాయల్ డిక్రీ నెం. 40/2023 ద్వారా ప్రకటించారు. ఈ కీలకమైన రంగంలో పనితీరు సామర్థ్యాన్ని అప్గ్రేడ్ చేయడం, సేవల ప్రామాణీకరణను పెంచడం దీని లక్ష్యమని తెలిపారు.
నీటి రవాణా, సరఫరా రంగాలలో స్వతంత్ర ట్యాంకర్ ఆపరేటర్ల పనులను బైలా నియంత్రిస్తుంది. ఇది మురుగునీటి సేకరణతోపాటు శుద్ధి చేసిన నీటి సరఫరాను కూడా క్రమబద్ధీకరిస్తుంది. నీరు, మురుగునీటి రంగం నియంత్రణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, వాటాదారుల మధ్య ప్రయోజనాల సమతుల్యతను నిర్ధారించడానికి APSR చేసిన ప్రయత్నాలను బైలా జారీ చేయడం ప్రతిబింబిస్తుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







