ఒమన్ లో ట్యాంకర్ల నిర్వహణ నియంత్రణకు బైలా జారీ..!!
- April 28, 2025
మస్కట్: అథారిటీ ఫర్ పబ్లిక్ సర్వీసెస్ రెగ్యులేషన్ (APSR) నీరు, మురుగునీటి రంగంలో స్వతంత్ర ట్యాంకర్ల నిర్వహణను నియంత్రించడానికి ఒక బైలా జారీ చేసింది. రాయల్ డిక్రీ నెం. 40/2023 ద్వారా ప్రకటించారు. ఈ కీలకమైన రంగంలో పనితీరు సామర్థ్యాన్ని అప్గ్రేడ్ చేయడం, సేవల ప్రామాణీకరణను పెంచడం దీని లక్ష్యమని తెలిపారు.
నీటి రవాణా, సరఫరా రంగాలలో స్వతంత్ర ట్యాంకర్ ఆపరేటర్ల పనులను బైలా నియంత్రిస్తుంది. ఇది మురుగునీటి సేకరణతోపాటు శుద్ధి చేసిన నీటి సరఫరాను కూడా క్రమబద్ధీకరిస్తుంది. నీరు, మురుగునీటి రంగం నియంత్రణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, వాటాదారుల మధ్య ప్రయోజనాల సమతుల్యతను నిర్ధారించడానికి APSR చేసిన ప్రయత్నాలను బైలా జారీ చేయడం ప్రతిబింబిస్తుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్









