ఒమన్ లో ట్యాంకర్ల నిర్వహణ నియంత్రణకు బైలా జారీ..!!
- April 28, 2025
మస్కట్: అథారిటీ ఫర్ పబ్లిక్ సర్వీసెస్ రెగ్యులేషన్ (APSR) నీరు, మురుగునీటి రంగంలో స్వతంత్ర ట్యాంకర్ల నిర్వహణను నియంత్రించడానికి ఒక బైలా జారీ చేసింది. రాయల్ డిక్రీ నెం. 40/2023 ద్వారా ప్రకటించారు. ఈ కీలకమైన రంగంలో పనితీరు సామర్థ్యాన్ని అప్గ్రేడ్ చేయడం, సేవల ప్రామాణీకరణను పెంచడం దీని లక్ష్యమని తెలిపారు.
నీటి రవాణా, సరఫరా రంగాలలో స్వతంత్ర ట్యాంకర్ ఆపరేటర్ల పనులను బైలా నియంత్రిస్తుంది. ఇది మురుగునీటి సేకరణతోపాటు శుద్ధి చేసిన నీటి సరఫరాను కూడా క్రమబద్ధీకరిస్తుంది. నీరు, మురుగునీటి రంగం నియంత్రణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, వాటాదారుల మధ్య ప్రయోజనాల సమతుల్యతను నిర్ధారించడానికి APSR చేసిన ప్రయత్నాలను బైలా జారీ చేయడం ప్రతిబింబిస్తుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







