ఖైతాన్లో భద్రతా తనిఖీలు..13 మంది అరెస్టు..!!
- April 28, 2025
కువైట్: తాత్కాలిక ప్రధాన మంత్రి షేక్ ఫహద్ అల్-యూసఫ్ ఆదేశాలతో ట్రాఫిక్, రెస్క్యూ విభాగం ఖైతాన్ ప్రాంతంలో భద్రతా తనిఖీలు చేపట్టింది. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, రెస్క్యూ పోలీస్, సెంట్రల్ ఆపరేషన్స్, పబ్లిక్ సెక్యూరిటీ అఫైర్స్తో సహా అనేక విభాగాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి.
ఈ సందర్భంగా గడువు ముగిసిన నివాస అనుమతులు కలిగిన 13 మంది వ్యక్తులను అరెస్టు చేయడంతోపాటు పోలీసులకు దొరకకుండా తప్పించుకుతిరుగుతున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తులను యాంటీ-నార్కోటిక్స్ విభాగానికి రిఫర్ చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ సమయంలో మొత్తం 184 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









