యూఏఈ - ఒమన్ రైలు ప్రాజెక్టు.. పనులు వేగవంతం..!!
- May 03, 2025
మస్కట్: యూఏఈ-ఒమన్ రైలు నెట్వర్క్ ప్రాజెక్టులో పనులు వేగవంతం అయ్యాయి. ఇందులో భాగంగా భారీ ఎర్త్ మూవర్లు, ఇతర పరికరాలతో రైల్వే ట్రాక్లను వేయడానికి పనులు వేగంతో కొనసాగుతున్నాయని హఫీత్ రైల్ తెలిపింది. ఈ మేరకు పనుల పురోగతిపై ట్వీట్ చేసింది.
“హఫీత్ రైలు నెట్వర్క్ ద్వారా ఒమన్, యూఏఈలను అనుసంధానించే మార్గంలో ప్రతిరోజూ కొత్త పురోగతిని నమోదు చేస్తున్నాము. ప్రాంతీయ కనెక్టివిటీ భవిష్యత్తును మనం వేగంగా నిర్మిస్తున్నాము. ” అని తెలిపింది. హఫీత్ రైలు అనేది ఒమాని-ఎమిరాటి రైల్వే నెట్వర్క్ డెవలపర్, ఆపరేటర్ గా సేవలు అందిస్తుంది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







