యూఏఈ - ఒమన్ రైలు ప్రాజెక్టు.. పనులు వేగవంతం..!!
- May 03, 2025
మస్కట్: యూఏఈ-ఒమన్ రైలు నెట్వర్క్ ప్రాజెక్టులో పనులు వేగవంతం అయ్యాయి. ఇందులో భాగంగా భారీ ఎర్త్ మూవర్లు, ఇతర పరికరాలతో రైల్వే ట్రాక్లను వేయడానికి పనులు వేగంతో కొనసాగుతున్నాయని హఫీత్ రైల్ తెలిపింది. ఈ మేరకు పనుల పురోగతిపై ట్వీట్ చేసింది.
“హఫీత్ రైలు నెట్వర్క్ ద్వారా ఒమన్, యూఏఈలను అనుసంధానించే మార్గంలో ప్రతిరోజూ కొత్త పురోగతిని నమోదు చేస్తున్నాము. ప్రాంతీయ కనెక్టివిటీ భవిష్యత్తును మనం వేగంగా నిర్మిస్తున్నాము. ” అని తెలిపింది. హఫీత్ రైలు అనేది ఒమాని-ఎమిరాటి రైల్వే నెట్వర్క్ డెవలపర్, ఆపరేటర్ గా సేవలు అందిస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









