యూఏఈ - ఒమన్ రైలు ప్రాజెక్టు.. పనులు వేగవంతం..!!
- May 03, 2025
మస్కట్: యూఏఈ-ఒమన్ రైలు నెట్వర్క్ ప్రాజెక్టులో పనులు వేగవంతం అయ్యాయి. ఇందులో భాగంగా భారీ ఎర్త్ మూవర్లు, ఇతర పరికరాలతో రైల్వే ట్రాక్లను వేయడానికి పనులు వేగంతో కొనసాగుతున్నాయని హఫీత్ రైల్ తెలిపింది. ఈ మేరకు పనుల పురోగతిపై ట్వీట్ చేసింది.
“హఫీత్ రైలు నెట్వర్క్ ద్వారా ఒమన్, యూఏఈలను అనుసంధానించే మార్గంలో ప్రతిరోజూ కొత్త పురోగతిని నమోదు చేస్తున్నాము. ప్రాంతీయ కనెక్టివిటీ భవిష్యత్తును మనం వేగంగా నిర్మిస్తున్నాము. ” అని తెలిపింది. హఫీత్ రైలు అనేది ఒమాని-ఎమిరాటి రైల్వే నెట్వర్క్ డెవలపర్, ఆపరేటర్ గా సేవలు అందిస్తుంది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









