వింటర్ క్యాంపులను తొలగించాలి.. MECC
- May 03, 2025
దోహా: 2024-25 వింటర్ సీజన్ ముగిసిందని, వెంటనే క్యాంపులను తొలగించాలని ఖతార్ పర్యావరణ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ (MECC) పిలుపునిచ్చింది. ఈ మేరకు అంతర్గత భద్రతా దళాల పర్యావరణ బ్రిగేడ్ (లేఖ్వియా) సహకారంతో దేశంలోని అన్ని వింటర్ క్యాంపుల వద్ద ప్రచారాన్ని నిర్వహిస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి వీలుగా క్యాంపింగ్ సైట్ల పరిశుభ్రత, భద్రతను నిర్ధారించడానికి వారి శిబిరాలను తొలగించడం ప్రారంభించమని కోరడం తమ ఈ ప్రచారం లక్ష్యమని మంత్రిత్వశాఖ తెలిపింది. శిబిరాల తొలగింపును తనిఖీలు నిర్వహించడానికి, పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









