వింటర్ క్యాంపులను తొలగించాలి.. MECC
- May 03, 2025
దోహా: 2024-25 వింటర్ సీజన్ ముగిసిందని, వెంటనే క్యాంపులను తొలగించాలని ఖతార్ పర్యావరణ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ (MECC) పిలుపునిచ్చింది. ఈ మేరకు అంతర్గత భద్రతా దళాల పర్యావరణ బ్రిగేడ్ (లేఖ్వియా) సహకారంతో దేశంలోని అన్ని వింటర్ క్యాంపుల వద్ద ప్రచారాన్ని నిర్వహిస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి వీలుగా క్యాంపింగ్ సైట్ల పరిశుభ్రత, భద్రతను నిర్ధారించడానికి వారి శిబిరాలను తొలగించడం ప్రారంభించమని కోరడం తమ ఈ ప్రచారం లక్ష్యమని మంత్రిత్వశాఖ తెలిపింది. శిబిరాల తొలగింపును తనిఖీలు నిర్వహించడానికి, పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్







