వింటర్ క్యాంపులను తొలగించాలి.. MECC
- May 03, 2025
దోహా: 2024-25 వింటర్ సీజన్ ముగిసిందని, వెంటనే క్యాంపులను తొలగించాలని ఖతార్ పర్యావరణ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ (MECC) పిలుపునిచ్చింది. ఈ మేరకు అంతర్గత భద్రతా దళాల పర్యావరణ బ్రిగేడ్ (లేఖ్వియా) సహకారంతో దేశంలోని అన్ని వింటర్ క్యాంపుల వద్ద ప్రచారాన్ని నిర్వహిస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి వీలుగా క్యాంపింగ్ సైట్ల పరిశుభ్రత, భద్రతను నిర్ధారించడానికి వారి శిబిరాలను తొలగించడం ప్రారంభించమని కోరడం తమ ఈ ప్రచారం లక్ష్యమని మంత్రిత్వశాఖ తెలిపింది. శిబిరాల తొలగింపును తనిఖీలు నిర్వహించడానికి, పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







