మిగులు నిధులతో పెట్టుబడి.. స్వచ్ఛంద సంస్థలకు అనుమతి..!!
- May 03, 2025
మనామా: ప్రభుత్వ బాండ్ల వంటి సురక్షితమైన స్థానిక వెంచర్లలో స్వచ్ఛంద సంస్థలు తమ వద్ద మిగులు నగదును పెట్టుబడి పెట్టడానికి అనుమతించే ముసాయిదా చట్టం ఆదివారం షురా కౌన్సిల్ ముందుకు రానుంది. ప్రతిపాదిత సవరణ 1989 నాటి డిక్రీ-లా నంబర్ 21లోని ఆర్టికల్ 18ని సవరిస్తుంది. దీంతో ఆయా సంస్థలు బహ్రెయిన్లోని తక్కువ-రిస్క్ ఉన్న ఇండెక్స్ లలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది. లాభాపేక్షలేని సంస్థలు పూర్తిగా విరాళాలపై ఆధారపడకుండా పనిచేయడానికి ఈ చట్టం పనిచేస్తుందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









