మిగులు నిధులతో పెట్టుబడి.. స్వచ్ఛంద సంస్థలకు అనుమతి..!!
- May 03, 2025
మనామా: ప్రభుత్వ బాండ్ల వంటి సురక్షితమైన స్థానిక వెంచర్లలో స్వచ్ఛంద సంస్థలు తమ వద్ద మిగులు నగదును పెట్టుబడి పెట్టడానికి అనుమతించే ముసాయిదా చట్టం ఆదివారం షురా కౌన్సిల్ ముందుకు రానుంది. ప్రతిపాదిత సవరణ 1989 నాటి డిక్రీ-లా నంబర్ 21లోని ఆర్టికల్ 18ని సవరిస్తుంది. దీంతో ఆయా సంస్థలు బహ్రెయిన్లోని తక్కువ-రిస్క్ ఉన్న ఇండెక్స్ లలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది. లాభాపేక్షలేని సంస్థలు పూర్తిగా విరాళాలపై ఆధారపడకుండా పనిచేయడానికి ఈ చట్టం పనిచేస్తుందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









