షేక్ సబా అల్ అహ్మద్ నేచురల్ రిజర్వ్లో 'ఏక్ పెడ్ మా కే నామ్'..!!
- May 04, 2025
కువైట్: షేక్ సబా అల్ అహ్మద్ నేచురల్ రిజర్వ్లో ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జహ్రా గవర్నర్ హెచ్.ఇ హమద్ జాసిమ్ అల్-హబాషి, కువైట్లోని UN హాబిటాట్ , IOM అధిపతి, అనేక దేశాల రాయబారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ , స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ రాంటెరియం ఎపాపోసమ్, కాలిగోనమ్ కోమోసమ్, అకాసియా గెరార్డి వంటి స్థానిక మొక్కలను నాటారు. వాటిపై వారి తల్లి పేరు ఉన్న ప్లకార్డ్ను ఉంచారు.
2024 ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'తల్లి కోసం మొక్క (ఏక్ పెడ్ మా కే నామ్)' ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజలు తమ తల్లులకు నివాళిగా చెట్లను నాటాలని కోరారు. ఈ చొరవకు విస్తృత మద్దతు, భాగస్వామ్యం లభించింది. ఇప్పటివరకు 1.4 బిలియన్లకు పైగా మొక్కలు నాటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భారత ప్రధానమంత్రితో కలిసి లేదా విడివిడిగా చెట్లను నాటడం ద్వారా ఈ చొరవలో చేరారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









