షేక్ సబా అల్ అహ్మద్ నేచురల్ రిజర్వ్లో 'ఏక్ పెడ్ మా కే నామ్'..!!
- May 04, 2025
కువైట్: షేక్ సబా అల్ అహ్మద్ నేచురల్ రిజర్వ్లో ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జహ్రా గవర్నర్ హెచ్.ఇ హమద్ జాసిమ్ అల్-హబాషి, కువైట్లోని UN హాబిటాట్ , IOM అధిపతి, అనేక దేశాల రాయబారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ , స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ రాంటెరియం ఎపాపోసమ్, కాలిగోనమ్ కోమోసమ్, అకాసియా గెరార్డి వంటి స్థానిక మొక్కలను నాటారు. వాటిపై వారి తల్లి పేరు ఉన్న ప్లకార్డ్ను ఉంచారు.
2024 ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'తల్లి కోసం మొక్క (ఏక్ పెడ్ మా కే నామ్)' ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజలు తమ తల్లులకు నివాళిగా చెట్లను నాటాలని కోరారు. ఈ చొరవకు విస్తృత మద్దతు, భాగస్వామ్యం లభించింది. ఇప్పటివరకు 1.4 బిలియన్లకు పైగా మొక్కలు నాటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భారత ప్రధానమంత్రితో కలిసి లేదా విడివిడిగా చెట్లను నాటడం ద్వారా ఈ చొరవలో చేరారు.
తాజా వార్తలు
- భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో రెండు రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్..!!
- సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్ 2026 ప్రారంభం..!!
- భోగాపురం నుంచి తొలిరోజు 31 విమాన సర్వీసులు
- కొలంబియా భూకంప బాధితులకు యూఏఈ భారీ సాయం..!!
- ఖతార్లో వినియోగదారుల భద్రతకు పెద్దపీట..!!
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం







