సుల్తాన్ హైతం బిన్ తారిక్ ప్రసంగాలపై పుస్తకం విడుదల..!!
- May 04, 2025
మస్కట్: 2020-2025 మధ్య కాలంలో సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాజ ప్రసంగాలపై సమాచార మంత్రిత్వ శాఖ ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. కమ్యూనిటీలో అవగాహన పెంచేందుకు, పరిశోధకులకు ఉపయోగపడేలా.. హిజ్ మెజెస్టి నేతృత్వంలోని ఒమన్ పునరుజ్జీవన యాత్రను డాక్యుమెంట్ చేయాలనే మంత్రిత్వ శాఖ నిర్ణయంలో భాగంగా ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగిందని తెలిపింది.
ఈ పుస్తకం మొదటి ఎడిషన్ 120 పేజీలతో విడుదలైంది. ఇందులో వివిధ జాతీయ, అంతర్జాతీయ సందర్భాలలో ఆయన చేసిన 19 ప్రసంగాలు, మాటలు, సంభాషణలు ఉన్నాయి. ఇందులో విభిన్న దృక్పథాలు, వ్యూహాలు, రాజకీయ, ఆర్థిక, చారిత్రక రంగాలలో కింగ్ ఆలోచనలు, లక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







