సుల్తాన్ హైతం బిన్ తారిక్ ప్రసంగాలపై పుస్తకం విడుదల..!!
- May 04, 2025
మస్కట్: 2020-2025 మధ్య కాలంలో సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాజ ప్రసంగాలపై సమాచార మంత్రిత్వ శాఖ ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. కమ్యూనిటీలో అవగాహన పెంచేందుకు, పరిశోధకులకు ఉపయోగపడేలా.. హిజ్ మెజెస్టి నేతృత్వంలోని ఒమన్ పునరుజ్జీవన యాత్రను డాక్యుమెంట్ చేయాలనే మంత్రిత్వ శాఖ నిర్ణయంలో భాగంగా ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగిందని తెలిపింది.
ఈ పుస్తకం మొదటి ఎడిషన్ 120 పేజీలతో విడుదలైంది. ఇందులో వివిధ జాతీయ, అంతర్జాతీయ సందర్భాలలో ఆయన చేసిన 19 ప్రసంగాలు, మాటలు, సంభాషణలు ఉన్నాయి. ఇందులో విభిన్న దృక్పథాలు, వ్యూహాలు, రాజకీయ, ఆర్థిక, చారిత్రక రంగాలలో కింగ్ ఆలోచనలు, లక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









