సుల్తాన్ హైతం బిన్ తారిక్ ప్రసంగాలపై పుస్తకం విడుదల..!!
- May 04, 2025
మస్కట్: 2020-2025 మధ్య కాలంలో సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాజ ప్రసంగాలపై సమాచార మంత్రిత్వ శాఖ ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. కమ్యూనిటీలో అవగాహన పెంచేందుకు, పరిశోధకులకు ఉపయోగపడేలా.. హిజ్ మెజెస్టి నేతృత్వంలోని ఒమన్ పునరుజ్జీవన యాత్రను డాక్యుమెంట్ చేయాలనే మంత్రిత్వ శాఖ నిర్ణయంలో భాగంగా ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగిందని తెలిపింది.
ఈ పుస్తకం మొదటి ఎడిషన్ 120 పేజీలతో విడుదలైంది. ఇందులో వివిధ జాతీయ, అంతర్జాతీయ సందర్భాలలో ఆయన చేసిన 19 ప్రసంగాలు, మాటలు, సంభాషణలు ఉన్నాయి. ఇందులో విభిన్న దృక్పథాలు, వ్యూహాలు, రాజకీయ, ఆర్థిక, చారిత్రక రంగాలలో కింగ్ ఆలోచనలు, లక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









