మాజీ భార్యను అవమానించిన వ్యక్తికి BD50 జరిమానా..!!
- May 07, 2025
మనామా: సోషల్ మీడియా యాప్ లో తన మాజీ భార్యను అవమానించిన ఒక వ్యక్తికి BD50 జరిమానా విధించారు. ఈ కేసును విచారించిన కాసేషన్ కోర్టు నిందితుడికి విధించిన శిక్షను సమర్థించింది.
కోర్టు ఫైల్స్ ప్రకారం, సోషల్ మీడియా యాప్ లో తన మాజీ భర్త పెట్టిన పోస్ట్..తన గౌరవాన్ని దెబ్బతీసిందని ఆమె ఫిర్యాదు చేసింది. ఆ పోస్ట్ కాపీతో సహా పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అధికారిక ఫిర్యాదును సమర్పించింది. దాంతో అతడిపై రెండు కేసులు నమోదు చేశారు. కమ్యూనికేషన్ సాధనాల దుర్వినియోగం, ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే భాషతో ఆమెను అవమానించడం. అతనిపై ప్రాథమిక క్రిమినల్ ఆర్డర్ జారీ అయింది. BD50 జరిమానా విధించారు. ఆ కేసును దిగువ క్రిమినల్ కోర్టుకు బదిలీ చేశారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









