మాజీ భార్యను అవమానించిన వ్యక్తికి BD50 జరిమానా..!!
- May 07, 2025
మనామా: సోషల్ మీడియా యాప్ లో తన మాజీ భార్యను అవమానించిన ఒక వ్యక్తికి BD50 జరిమానా విధించారు. ఈ కేసును విచారించిన కాసేషన్ కోర్టు నిందితుడికి విధించిన శిక్షను సమర్థించింది.
కోర్టు ఫైల్స్ ప్రకారం, సోషల్ మీడియా యాప్ లో తన మాజీ భర్త పెట్టిన పోస్ట్..తన గౌరవాన్ని దెబ్బతీసిందని ఆమె ఫిర్యాదు చేసింది. ఆ పోస్ట్ కాపీతో సహా పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అధికారిక ఫిర్యాదును సమర్పించింది. దాంతో అతడిపై రెండు కేసులు నమోదు చేశారు. కమ్యూనికేషన్ సాధనాల దుర్వినియోగం, ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే భాషతో ఆమెను అవమానించడం. అతనిపై ప్రాథమిక క్రిమినల్ ఆర్డర్ జారీ అయింది. BD50 జరిమానా విధించారు. ఆ కేసును దిగువ క్రిమినల్ కోర్టుకు బదిలీ చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







