దేశంలోని ప్రముఖ ఆలయాల్లో భద్రత కట్టుదిట్టం
- May 09, 2025
న్యూ ఢిల్లీ: దేశంలోని ప్రముఖ ఆలయాల్లో భద్రత కట్టుదిట్టం సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పులకు తెగబడుతోంది. సామాన్యులను మట్టుపెట్టేందుకు డ్రోన్లతో దాడికి చేసి, పలు ఇళ్లను ధ్వంసం చేస్తోంది. పాకిస్థాన్తో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరడంతో భారత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో దేశంలోని ప్రముఖ ఆలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. అన్ని ఎయిర్పోర్టులకు హైఅలర్ట్ ప్రకటించింది. ప్రయాణికులు కూడా విమానాశ్రయాలకు 3 గంటల ముందే చేరుకోవాలంటూ మార్గదర్శకాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్