దేశంలోని ప్రముఖ ఆలయాల్లో భద్రత కట్టుదిట్టం

- May 09, 2025 , by Maagulf
దేశంలోని ప్రముఖ ఆలయాల్లో భద్రత కట్టుదిట్టం

న్యూ ఢిల్లీ: దేశంలోని ప్రముఖ ఆలయాల్లో భద్రత కట్టుదిట్టం సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పులకు తెగబడుతోంది. సామాన్యులను మట్టుపెట్టేందుకు డ్రోన్లతో దాడికి చేసి, పలు ఇళ్లను ధ్వంసం చేస్తోంది. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరడంతో భారత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో దేశంలోని ప్రముఖ ఆలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. అన్ని ఎయిర్‌పోర్టులకు హైఅలర్ట్ ప్రకటించింది. ప్రయాణికులు కూడా విమానాశ్రయాలకు 3 గంటల ముందే చేరుకోవాలంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com