బహ్రెయిన్ ఆతిధ్యరంగంలో ఈద్ బొనాంజా!
- July 13, 2015
బహ్రెయిన్ ఆతిధ్య రంగం ఈద్ ఉల్ ఫిత్ర్ పండుగ సందర్భంగా కళకళలాడుతోంది. పర్యాటక రంగా నిపుణులు, హోటల్ యజమానుల ప్రాధమిక అంచనాల ప్రకారం, హోటెల్ ఆక్యుపెన్సీ 90 శాతానికి పైగా పెరుగుతుందనీ, ఈద్ మొదటి మూడు రోజులలో ఆది 100 శాతం కూడా కావచ్చని కూడా భావిస్తున్నారు. మధ్య ప్రాచ్య కుటుంబాలు, ముఖ్యంగా సౌదీ వాసులు,కువైటీలు, ఎమిరేట్స్ వారు ఈ విధంగా వచ్చేవారిలో ముందంజలో ఉంటారని, షాపింగ్ మాల్స్ వద్ద, సముద్రతీర ప్రాoతాలలోని హోటళ్లు అత్యధిక అక్యుపెన్సీని కలిగియుంటాయనీ క్రోవ్న్ ప్లాజా హోటల్ డైరక్టర్ - జనరల్ ఇబ్రహీం అల్ కొహేజీ చెప్పారు. కేవలం రెస్టారెంట్లే కాక, కేఫ్ లు, ట్యాక్సీలు, గిఫ్ట్ షాపులు, ఇతర ఔట్లెట్ల కూడా లాభం పొందనున్నారని కూడా ఒక అంచనా!
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







