బహ్రెయిన్ ఆతిధ్యరంగంలో ఈద్ బొనాంజా!
- July 13, 2015
బహ్రెయిన్ ఆతిధ్య రంగం ఈద్ ఉల్ ఫిత్ర్ పండుగ సందర్భంగా కళకళలాడుతోంది. పర్యాటక రంగా నిపుణులు, హోటల్ యజమానుల ప్రాధమిక అంచనాల ప్రకారం, హోటెల్ ఆక్యుపెన్సీ 90 శాతానికి పైగా పెరుగుతుందనీ, ఈద్ మొదటి మూడు రోజులలో ఆది 100 శాతం కూడా కావచ్చని కూడా భావిస్తున్నారు. మధ్య ప్రాచ్య కుటుంబాలు, ముఖ్యంగా సౌదీ వాసులు,కువైటీలు, ఎమిరేట్స్ వారు ఈ విధంగా వచ్చేవారిలో ముందంజలో ఉంటారని, షాపింగ్ మాల్స్ వద్ద, సముద్రతీర ప్రాoతాలలోని హోటళ్లు అత్యధిక అక్యుపెన్సీని కలిగియుంటాయనీ క్రోవ్న్ ప్లాజా హోటల్ డైరక్టర్ - జనరల్ ఇబ్రహీం అల్ కొహేజీ చెప్పారు. కేవలం రెస్టారెంట్లే కాక, కేఫ్ లు, ట్యాక్సీలు, గిఫ్ట్ షాపులు, ఇతర ఔట్లెట్ల కూడా లాభం పొందనున్నారని కూడా ఒక అంచనా!
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు







