సౌదీలోని 'ద గ్రాండ్ మాస్క్' విస్తరణ
- July 13, 2015
ఇస్లాం పవిత్ర పుణ్యక్షేత్రమైన మక్కా లోని 'ద గ్రాండ్ మాస్క్' యొక్క మూడవ దఫా విస్తరణ పనులను ప్రారంభించనున్నట్టు సౌదీ రాజు హిజ్ హైనెస్ సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ ప్రకటించారు. నడకదారులు, చదరాలు, హాస్పిటల్, సెక్యూరిటీ సెంటర్, పవర్ స్టేషన్, డ్రేనేజ్ వ్యవస్థ, పవిత్ర జలాల ఫౌంటన్ జాం జాం లతో కూడిన ఈ ప్రోజెక్ట్ యొక్క సూక్ష్మ రూపాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా గ్రాండ్ మాస్క్ పెద్ద మరియు మసీదు వ్యవహారాల ఇంచార్జ్ - అబ్దుల్ రహ్మాన్ అల్ సేదాయిస్ ఎలిపారు. ఇంకా ఇందులో ఎలక్ట్రానిక్ డోర్ సిస్టం, 4524 స్పీకర్లతో కూడిన హైటెక్ సౌండ్ సిస్టం, 6635 ఉనిట్లతో కూడిన కెమెరా మానిటరింగ్ సిస్టం, దుమ్ము శుభ్రం చేసే యంత్రం వంటి సదుపాయాలన్ని కల్పిస్తామన్నారు.
--మాగల్ఫ్ ప్రతినిధి(సౌదీ)
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







