చెత్త సంక్షోభం నివారించేందుకు కొత్త సంస్థ 20 గంటలపాటు పని అమలు
- July 10, 2016
కొత్త స్పానిష్ కంపెనీ వ్యర్థ సంక్షోభాలని అధిగమించి రోజుకు 20 గంటలూ శుభ్రపర్చేందుకు కేటాయించిన పని చేయడం ద్వారా అత్యవసర ప్రణాళికని పాటిస్తున్నట్లు తెలిపారు.జూలై 1va తేదీ నుంచి తాము కార్యకలాపములు ప్రారంభించిన నాటి నుండి కంపెనీ పలు సవాళ్లు ఎదుర్కొన్నట్లు ర్బజర్ సీఈఓ లూయిస్ ఢిల్క్యాంపా తెలిపారు, గతంలో ఇక్కడ పని చేసిన సింహిక కంపెనీ దక్షిణ మరియు ఉత్తర గవర్నరేట్ల వారితో సహకరించింది లేదని పేర్కొన్నారు. వారు ఒప్పంద చివరి మూడు రోజుల్లో చెత్త తొలగించలేదని, పూర్తిగా నిండిపోయిన పరిస్థితులలో చెత్త ని రవాణా చేయడం వలన చెత్త కుండీలు పల్టీలు కొట్టేవని పేర్కొన్నారు. .రంజాన్ పవిత్ర నెల యొక్క చివరి 10 రోజులు, పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిందని వివరించారు. అంతేకాక ఉద్యోగులు వారి వారి విధులు ముగించుకొని ఇఫ్తార్ భోజనంకు వచ్చి జరిగింది పరిమాణాత్మక చెత్త పేరుకుపోయి ఉండేదని అధికారులు సైతం గమనించడం జరిగిందని తెలిపారు.
"సంస్థకు మరో ప్రధాన సమస్యలలో ఇంకోక సమస్య ఏమిటంటే , వేసవి కల పని నిషేధం చట్టం. బహరేన్ జూలై మరియు ఆగస్టు అంతటా ఇది అమలవుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కార్మికులతో పని చేయించడం అక్రమ చర్యగా ప్రభుత్వం భావిస్తుందని "ఢిల్క్యాంపా చెప్పారు. సంస్థ దీనిని అధిగమించేందుకు కార్మికులతో ఓవర్ టైం పని చేయించడమే కాక 77 శుభ్రపరిచే వాహనాల నుంచి 120 ట్రక్కుల సంఖ్యని పెంచేరని మొత్తం పరికరాల సంఖ్య పెంచినట్లు తెలిపారు.శుబ్రపరిచే కార్మికుల సంఖ్యను 1,170 నుండి 1,370 కు పెంచినట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







