ఈ నెలాఖరు లోగా అన్ని నామినేటెడ్ పదువుల భర్తీ చేస్తాం: సీఎం చంద్ర బాబు
- May 15, 2025
అమరావతి :తెలుగుదేశం పార్టీలో యువ రక్తాన్ని ప్రోత్సహించేలా నిర్ణయాలు చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. “రాజకీయ సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. మహానాడు వేదికగా రాయలసీమ అభివృద్ధి ప్రతిబింబించాలి. ఈ నెలాఖరు లేదా జూన్ 12 లోగా అన్ని ఆలయ కమిటీలు వేస్తాం. ఆలయ కమిటీల ద్వారా 1025 మందికి పదవులు లభిస్తాయి. జూన్ 12 లోగా అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తాం.” అని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









