ఈ నెలాఖరు లోగా అన్ని నామినేటెడ్ పదువుల భర్తీ చేస్తాం: సీఎం చంద్ర బాబు
- May 15, 2025
అమరావతి :తెలుగుదేశం పార్టీలో యువ రక్తాన్ని ప్రోత్సహించేలా నిర్ణయాలు చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. “రాజకీయ సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. మహానాడు వేదికగా రాయలసీమ అభివృద్ధి ప్రతిబింబించాలి. ఈ నెలాఖరు లేదా జూన్ 12 లోగా అన్ని ఆలయ కమిటీలు వేస్తాం. ఆలయ కమిటీల ద్వారా 1025 మందికి పదవులు లభిస్తాయి. జూన్ 12 లోగా అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తాం.” అని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







