చోరీ క్రెడిట్ కార్డులతో 77 ఫోన్లు కొనుగోలు..ఇద్దరికి జైలు శిక్ష, బహిష్కరణ..!!
- May 16, 2025
మనామా: ఇద్దరు సోదరీమణులు బహ్రెయిన్కు వెళ్లి, కేవలం మూడు నెలల వ్యవధిలో గల్ఫ్ దేశాల నుండి చోరీ చేసిన క్రెడిట్ కార్డులను ఉపయోగించి 77 మొబైల్ ఫోన్లను కొనుగోలు చేశారు. వారి ముఠా నాయకుడు, అరబ్ వ్యక్తి ఇప్పటికీ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కేసును విచారించిన హై క్రిమినల్ కోర్టు ప్రధాన నిందితుడికి ఆరు సంవత్సరాల జైలు శిక్ష, BD100,000 జరిమానా విధించింది. సోదరీమణులకు ఒక్కొక్కరికి నాలుగు సంవత్సరాలు జరిమానా విధించింది. BD21,846.639 మొత్తాన్ని జప్తు చేయాలని ఆదేశించింది. వారు తమ శిక్షను పూర్తి చేసిన తర్వాత వారిని బహిష్కరించాలని తీర్పులో ఆదేశించింది.
తాజా వార్తలు
- మస్కట్లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







