మస్కట్లో భారతీయుడు సహా నలుగురు శ్రీలంక ప్రవాసులు అరెస్ట్.. !!
- May 18, 2025
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని ఒక షాపింగ్ సెంటర్ నుండి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను చోరీ చేసిన కేసులో ఐదుగురు ప్రవాసులను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. ROP ప్రకారం.. మస్కట్ గవర్నరేట్లోని ఒక షాపింగ్ సెంటర్ నుండి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను చోరీ కేసును డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేసింది. ఈ క్రమంలో నలుగురు శ్రీలంక పౌరులను, ఒక భారతీయుడిని అరెస్టు చేసింది.వారిపై చట్టపరమైన ప్రక్రియలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కేసుకు సంబంధించి ఎవిడెన్స్ అన్ని సేకరించామని తెలిపారు.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









