మస్కట్లో భారతీయుడు సహా నలుగురు శ్రీలంక ప్రవాసులు అరెస్ట్.. !!
- May 18, 2025
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని ఒక షాపింగ్ సెంటర్ నుండి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను చోరీ చేసిన కేసులో ఐదుగురు ప్రవాసులను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. ROP ప్రకారం.. మస్కట్ గవర్నరేట్లోని ఒక షాపింగ్ సెంటర్ నుండి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను చోరీ కేసును డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేసింది. ఈ క్రమంలో నలుగురు శ్రీలంక పౌరులను, ఒక భారతీయుడిని అరెస్టు చేసింది.వారిపై చట్టపరమైన ప్రక్రియలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కేసుకు సంబంధించి ఎవిడెన్స్ అన్ని సేకరించామని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!
- నార్త్ అల్ బతినాలో రిఫ్రిజిరేషన్ యూనిట్ల చోరీ..ఇద్దరు అరెస్ట్..!!







