మస్కట్‌లో భారతీయుడు సహా నలుగురు శ్రీలంక ప్రవాసులు అరెస్ట్.. !!

- May 18, 2025 , by Maagulf
మస్కట్‌లో భారతీయుడు సహా నలుగురు శ్రీలంక ప్రవాసులు అరెస్ట్..  !!

మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని ఒక షాపింగ్ సెంటర్ నుండి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను చోరీ చేసిన కేసులో ఐదుగురు ప్రవాసులను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. ROP ప్రకారం.. మస్కట్ గవర్నరేట్‌లోని ఒక షాపింగ్ సెంటర్ నుండి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను చోరీ కేసును డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేసింది. ఈ క్రమంలో నలుగురు శ్రీలంక పౌరులను,  ఒక భారతీయుడిని అరెస్టు చేసింది.వారిపై చట్టపరమైన ప్రక్రియలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కేసుకు సంబంధించి ఎవిడెన్స్ అన్ని సేకరించామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com