ప్రతీ రోజు కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు: మంత్రి భరత్
- May 20, 2025
అమరావతి: కర్నూలు-విజయవాడ మధ్య జూలై 2 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రస్తుతం ఈ సర్వీసు సోమ, బుధ, శుక్రవారాల్లో నడుస్తుందని… త్వరలో ప్రతిరోజూ ఈ విమాన సర్వీసును నడుపుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పినట్టు మంత్రి టి.జి. భరత్ తెలిపారు.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







