కువైట్ లో రాబోయే రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు.. హెచ్చరిక జారీ..!!
- May 21, 2025
కువైట్: రాబోయే కొద్ది రోజుల్లో కువైట్ లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్కు దగ్గరగా పెరుగుతాయని, బలమైన గాలులతోపాటు దుమ్ము తుఫాన్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్ గా ఉంటాయని, బలమైన గాలులు, దుమ్ము, ధూళి ఉంటాయని, గురువారం, శుక్రవారం 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







