కువైట్ లో రాబోయే రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు.. హెచ్చరిక జారీ..!!
- May 21, 2025
కువైట్: రాబోయే కొద్ది రోజుల్లో కువైట్ లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్కు దగ్గరగా పెరుగుతాయని, బలమైన గాలులతోపాటు దుమ్ము తుఫాన్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్ గా ఉంటాయని, బలమైన గాలులు, దుమ్ము, ధూళి ఉంటాయని, గురువారం, శుక్రవారం 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్
- హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత









