కేసీఆర్ హరితరం లో పాల్గొన్న టాలీవుడ్ తారలు
- July 11, 2016
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇవాళ ఒక్కరోజే 25 లక్షల మొక్కలు నాటేందుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో హరితహారం కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, అమల, కాంగ్రెస్ నేత, హీరో చిరంజీవి పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున మొక్కలు నాటగా, అమల కూకట్పల్లిలో మొక్కలు నాటారు. చిరంజీవి జూబ్లీహిల్స్లో మొక్కలు నాటారు. అనంతరం వీరు ప్రజలకు మొక్కలను అందజేశారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.








తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







