జూన్ 24 వరకు.. భారత విమానాలకు పాక్ గగనతలం మూసివేత
- May 23, 2025
న్యూ ఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరగటంతో పాక్ విమానాలకు భారత్ గగనతలం పై నిషేధించిన విషయం తెలిసిందే.ఈ నిషేధం మే 23 వరకు అమలవుతుందని గతంలో భారత్ ప్రకటించగా తాజాగా ఆ గడువు ముగిసింది.ఈ నేపథ్యంలో మరో నెల రోజుల పాటు నిషేధం పొడిగిస్తున్నామని జూన్ 23 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని భారత్ వెల్లడించింది.
తాజా వార్తలు
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!







