యుఎఇలో ఈద్ ఐదు రోజుల సెలవుల సమయంలో 7 గురు మృతి, 74 మంది గాయపడ్డారు

- July 11, 2016 , by Maagulf
యుఎఇలో  ఈద్  ఐదు రోజుల  సెలవుల సమయంలో 7 గురు  మృతి, 74 మంది  గాయపడ్డారు

 ఏడు మంది ఈద్ సెలవులు సందర్భంగా యుఎఇ అంతటా  గత వారం జరిగిన 48 రహదారి ప్రమాదాలు జరిగేయి. ఇందులో  7 గురు  మృతి చెందగా , 74 మంది  గాయపడ్డారని  అంతర్గత మంత్రిత్వ శాఖ " మా గల్ఫ్ డాట్ కామ్ " కు   జారీ చేసిన ప్రకటనలో తెలిపింది. గత ఆదివారం మరియు గురువారం మధ్య జరిగిన ప్రమాదాల్లో 74 మంది గాయపడ్డారు , స్వల్ప  మరియు తీవ్రమైన గాయాలు కొందరికి తగిలాయని అన్నారు. అయితే ఈ  ప్రకటనలో  ప్రతి ఎమిరేట్ కు ఏ విధమైన గాయాలు తగిలేయా తదితర నిర్దిష్ట వివరాలు తెలియచేయలేదు. ఈ ప్రమాదాలలో ఎక్కువగా అత్యధికులు  ట్రాఫిక్ నియమాలు మరియు నిబంధనలు పక్కనపెట్టడం, , ఎక్కువమంది అకస్మాత్తుగా ప్రయాణిస్తున్న మార్గం నుండి వేగవంతం రోడ్డును  మారుతున్న లైన్లను చేర్చడంతో మొదలైనవి ప్రమాదానికి కారణమైందని  డైరెక్టర్ జనరల్ మంత్రిత్వశాఖలోని ట్రాఫిక్ సమన్వయ జనరల్ డైరెక్టరేట్ బ్రిగేడియర్ గాయత్  హాసన్ ఆల్ జాబి చెప్పారు.

అధికారిక సంఘటనలు వేగంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ ద్వారా ప్రమాదకరమైన పరిణామాలు జరిగేయి.  ప్రజలు వారి సొంత భద్రత మరియు ఇతరుల సంక్షేమం  కోసం నిర్లక్ష్యంగా వాహనాల్ని  డ్రైవింగ్ చేయరాదని తెలిపారు. వాహనదారులకు తమ బాధ్యతని  గుర్తు చేసే విధంగా  ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు తీవ్రతరం కోసం పిలుపు ఇచ్చినట్లు ఆయన అన్నారు. డ్రైవింగ్ అయితే జాగరూకతతో ట్రాఫిక్ నియమాలను అనుసరించాలని  వాహనదారులు కోరారు. డ్రైవర్లు, రోడ్లపై పరిమితి వేగవంతంతో  వాహనాల మధ్య తగినంత దూరం ఉంచడానికి, మరియు రహదారులు నిరోధించడాన్ని నివారించేందుకు కట్టుబడి ఉండాలని అల్ జాబి పేర్కొన్నారు. అలాగే , డ్రైవింగ్ చేసే సమయంలో మొబైల్ ఫోన్లు ఖచ్చితంగా ఉపయోగించడం వాహనదారులు నివారించాలని ఆయన  కోరారు. వాహనాన్ని నడిపేటప్పుడు మొబైల్ కారణంగా దృష్టి మరల్చడంతో పలు  ప్రమాదాలకు కారణం ఇవి  కావొచ్చు అని ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com