ఒమన్ పర్యటనకు చేరుకున్న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్
- May 26, 2025
మస్కట్: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఉపప్రధానమంత్రి మరియు రక్షణ శాఖ మంత్రి షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్ అధికారిక పర్యటనలో భాగంగా ఒమన్ చేరుకున్నారు. ఆయనతోపాటు ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం కూడా ఈ పర్యటనలో భాగమైంది.
ఈ పర్యటనలో షేక్ హందాన్, ఒమన్ సుల్తాన్ మరియు ప్రధానమంత్రి హైథమ్ బిన్ తారిఖ్ అల్ సయీద్తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సహకార మార్గాలు, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు.
విమానాశ్రయంలో షేక్ హందాన్ కు ఒమన్ సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి సయీద్ తయ్యజిన్ బిన్ హైథమ్ తారిఖ్ అల్ సయీద్ స్వాగతం పలికారు.
ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరిచే దిశగా మైలురాయిగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!
- ఖతార్లో నెలరోజుల్లో QR18.626 బిలియన్ల లావాదేవీలు..!!
- సౌదీ అరేబియాలో భూకంపం.. యూఏఈలో ప్రభావమెంతంటే?
- కువైట్ లో వేర్వేరు కేసుల్లో ఆరుగురి అరెస్ట్..!!
- రియాద్ ఎక్స్పో 2030.. కింగ్ హమద్ కు ఆహ్వానం..!!
- రోడ్డుపై ట్రక్కు బోల్తా..ప్రయాణికులకు అలెర్ట్..!!







