రోడ్డుపై ట్రక్కు బోల్తా..ప్రయాణికులకు అలెర్ట్..!!
- December 17, 2025
మస్కట్: ఒమన్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. సుల్తాన్ తువైనీ బిన్ సయీద్ రహదారిపై ఒక ట్రక్కు ప్రమాదవశాత్తు బోల్తా పడిందని తెలిపారు. ప్రమాదం కారణంగా జాగ్రత్తగా ఉండాలని వెల్లడించారు.
రహదారికి అడ్డంగా ట్రక్కు బోల్తా పడటంతో వాహన రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగిందని, పరిస్థితి చక్కబడే వరకు ప్రత్యామ్నాయంగా ఇజ్కి - బర్కత్ అల్ మౌజ్ అంతర్గత రహదారిని ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక
- కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- విజయవాడ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
- బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!









