రోడ్డుపై ట్రక్కు బోల్తా..ప్రయాణికులకు అలెర్ట్..!!
- December 17, 2025
మస్కట్: ఒమన్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. సుల్తాన్ తువైనీ బిన్ సయీద్ రహదారిపై ఒక ట్రక్కు ప్రమాదవశాత్తు బోల్తా పడిందని తెలిపారు. ప్రమాదం కారణంగా జాగ్రత్తగా ఉండాలని వెల్లడించారు.
రహదారికి అడ్డంగా ట్రక్కు బోల్తా పడటంతో వాహన రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగిందని, పరిస్థితి చక్కబడే వరకు ప్రత్యామ్నాయంగా ఇజ్కి - బర్కత్ అల్ మౌజ్ అంతర్గత రహదారిని ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!
- ఖతార్లో నెలరోజుల్లో QR18.626 బిలియన్ల లావాదేవీలు..!!
- సౌదీ అరేబియాలో భూకంపం.. యూఏఈలో ప్రభావమెంతంటే?
- కువైట్ లో వేర్వేరు కేసుల్లో ఆరుగురి అరెస్ట్..!!
- రియాద్ ఎక్స్పో 2030.. కింగ్ హమద్ కు ఆహ్వానం..!!
- రోడ్డుపై ట్రక్కు బోల్తా..ప్రయాణికులకు అలెర్ట్..!!







