రోడ్డుపై ట్రక్కు బోల్తా..ప్రయాణికులకు అలెర్ట్..!!
- December 17, 2025
మస్కట్: ఒమన్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. సుల్తాన్ తువైనీ బిన్ సయీద్ రహదారిపై ఒక ట్రక్కు ప్రమాదవశాత్తు బోల్తా పడిందని తెలిపారు. ప్రమాదం కారణంగా జాగ్రత్తగా ఉండాలని వెల్లడించారు.
రహదారికి అడ్డంగా ట్రక్కు బోల్తా పడటంతో వాహన రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగిందని, పరిస్థితి చక్కబడే వరకు ప్రత్యామ్నాయంగా ఇజ్కి - బర్కత్ అల్ మౌజ్ అంతర్గత రహదారిని ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







