అబుదాబిలో అక్రమ బిల్బోర్డ్లు, సైనేజ్లు: Dh8,000 వరకు జరిమానాలు..!!
- May 26, 2025
యూఏఈ: అబుదాబి అధికారులు ఎమిరేట్లో ఆమోదించబడిన ప్రమాణాలకు అనుగుణంగా బిల్బోర్డ్లు, సైనేజ్లను ఉంచాలని స్పష్టం చేశారు. లేదంటే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. పునరావృత నేరాలకు జరిమానాలు అధికం అవుతాయని సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆ పోస్ట్లో అబుదాబి DMT చట్టంలోని ఆర్టికల్ 66ని ప్రకారం.. పర్మిట్ లేకుండా లేదా గడువు ముగిసిన పర్మిట్తో ప్రకటనలను ఉపయోగించడం చేస్తే.. మొదటి నేరానికి 2,000 దిర్హామ్ల జరిమానా; రెండవ నేరానికి 4,000 దిర్హామ్ల జరిమానా; మూడవ నేరానికి 8,000 దిర్హామ్ల జరిమానా విధించబడుతుందని పేర్కొంది. అంతేకాకుండా, చెల్లుబాటు అయ్యే పర్మిట్ లేకుండా లేదా గడువు ముగిసిన పర్మిట్తో బిల్బోర్డ్ను ఉపయోగించడం మొదటి, రెండవ, తదుపరి నేరస్థులకు 2000 దిర్హామ్ల, 4,000, 8,000 దిర్హామ్ల జరిమానా విధించబడుతుందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









