యూఏఈలో 23 కంపెనీలకు Dh610,000 జరిమానా..!!
- May 27, 2025
యూఏఈ: ట్యాక్స్ రిపోర్టింగ్ రూల్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అబుదాబిలోని ADGM ఫైనాన్షియల్ సర్వీసెస్ రెగ్యులేటరీ అథారిటీ (FSRA).. 23 కంపెనీలకు Dh610,000 జరిమానాను ప్రకటించింది. ఆయా సంస్థలు కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్ రెగ్యులేషన్స్ 2017 /లేదా ఫారిన్ అకౌంట్ టాక్స్ కంప్లైయన్స్ రెగ్యులేషన్స్ 2022 కింద కంపెనీలకు జరిమానా విధించినట్లు తెలిపింది. FSRA సీఈఓ ఇమ్మాన్యుయేల్ గివానాకిస్ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం ఆర్థిక పారదర్శకతకు యూఏఈ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు. అన్ని కంపెనీలు ట్యాక్స్ సంబంధిత చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!







