యూఏఈలో 23 కంపెనీలకు Dh610,000 జరిమానా..!!
- May 27, 2025
యూఏఈ: ట్యాక్స్ రిపోర్టింగ్ రూల్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అబుదాబిలోని ADGM ఫైనాన్షియల్ సర్వీసెస్ రెగ్యులేటరీ అథారిటీ (FSRA).. 23 కంపెనీలకు Dh610,000 జరిమానాను ప్రకటించింది. ఆయా సంస్థలు కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్ రెగ్యులేషన్స్ 2017 /లేదా ఫారిన్ అకౌంట్ టాక్స్ కంప్లైయన్స్ రెగ్యులేషన్స్ 2022 కింద కంపెనీలకు జరిమానా విధించినట్లు తెలిపింది. FSRA సీఈఓ ఇమ్మాన్యుయేల్ గివానాకిస్ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం ఆర్థిక పారదర్శకతకు యూఏఈ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు. అన్ని కంపెనీలు ట్యాక్స్ సంబంధిత చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









