యూఏఈలో 23 కంపెనీలకు Dh610,000 జరిమానా..!!
- May 27, 2025
యూఏఈ: ట్యాక్స్ రిపోర్టింగ్ రూల్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అబుదాబిలోని ADGM ఫైనాన్షియల్ సర్వీసెస్ రెగ్యులేటరీ అథారిటీ (FSRA).. 23 కంపెనీలకు Dh610,000 జరిమానాను ప్రకటించింది. ఆయా సంస్థలు కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్ రెగ్యులేషన్స్ 2017 /లేదా ఫారిన్ అకౌంట్ టాక్స్ కంప్లైయన్స్ రెగ్యులేషన్స్ 2022 కింద కంపెనీలకు జరిమానా విధించినట్లు తెలిపింది. FSRA సీఈఓ ఇమ్మాన్యుయేల్ గివానాకిస్ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం ఆర్థిక పారదర్శకతకు యూఏఈ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు. అన్ని కంపెనీలు ట్యాక్స్ సంబంధిత చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- మెడికల్ సిటీ.. 3,000 మంది విద్యార్థులు..1,000 ఉద్యోగాలు..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం..!!
- కువైట్ లో ఆన్లైన్ సర్వీసును ప్రారంభించిన ఫైర్ ఫోర్స్..!!
- ఒమన్లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..









