విద్యాభివృద్ధికి రూ.21వేల కోట్ల విరాళం ఇచ్చిన ఎన్నారై అనిల్ అగర్వాల్
- May 27, 2025
న్యూ ఢిల్లీ: భారతదేశంలో ఉన్నత విద్యా వ్యాప్తి, అభివృద్ధి కోసం ప్రవాస భారతీయుడు అనిల్ అగర్వాల్ రూ. 21వేల కోట్లు విరాళం ప్రకటించారు. రాజస్థాన్లోని జైపూర్ నగరానికి చెందిన ఆయన లండన్లో స్థిరపడ్డారు. స్వదేశానికి ఏదో చేయాలన్న తపనతో విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ డబ్బుతో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ కంటే పెద్ద విశ్వవిద్యాలయాలు స్థాపించాలని సూచించారు. వాటిని ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా నిర్వహించాలని కోరారు. ఇప్పటివరకు భారతదేశంలో విద్య కోసం ఇచ్చిన విరాళాలలో ఇదే అతిపెద్ద విరాళం.
తాజా వార్తలు
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!
- హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..







