విద్యాభివృద్ధికి రూ.21వేల కోట్ల విరాళం ఇచ్చిన ఎన్నారై అనిల్ అగర్వాల్

- May 27, 2025 , by Maagulf
విద్యాభివృద్ధికి రూ.21వేల కోట్ల విరాళం ఇచ్చిన ఎన్నారై అనిల్ అగర్వాల్

న్యూ ఢిల్లీ: భార‌తదేశంలో ఉన్న‌త విద్యా వ్యాప్తి, అభివృద్ధి కోసం ప్ర‌వాస భార‌తీయుడు అనిల్ అగర్వాల్​ రూ. 21వేల కోట్లు విరాళం ప్ర‌క‌టించారు. రాజ‌స్థాన్‌లోని జైపూర్ న‌గ‌రానికి చెందిన ఆయ‌న లండ‌న్‌లో స్థిర‌ప‌డ్డారు. స్వ‌దేశానికి ఏదో చేయాల‌న్న త‌ప‌న‌తో విరాళం ఇస్తున్న‌ట్లు తెలిపారు. ఈ డబ్బుతో ఆక్స్ ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ కంటే పెద్ద విశ్వవిద్యాలయాలు స్థాపించాల‌ని సూచించారు. వాటిని ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా నిర్వ‌హించాల‌ని కోరారు. ఇప్పటివరకు భారతదేశంలో విద్య కోసం ఇచ్చిన విరాళాలలో ఇదే అతిపెద్ద విరాళం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com