ఉమ్లుజ్లో ఇద్దరు మహిళలు సహా నలుగురు ప్రవాసులు అరెస్ట్..!!
- May 28, 2025
తబూక్: ఉత్తర తబూక్ ప్రాంతంలోని ఉమ్లుజ్ గవర్నరేట్లో ప్రాస్టిట్యూషన్ కేసులో ఇద్దరు మహిళలు సహా నలుగురు ప్రవాసులను అరెస్టు చేశారు. జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ కమ్యూనిటీ సెక్యూరిటీ, కంబాటింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్తో సమన్వయంతో ఉమ్లుజ్ పోలీసులు భద్రతా ఆపరేషన్ సందర్భంగా అరెస్టులు జరిగాయని తెలిపారు. పక్కా సమాచారంతో నగరంలోని ఒక పబ్లిక్ హౌస్ నుండి వారిని అరెస్టు చేసినట్లు పబ్లిక్ సెక్యూరిటీ తెలిపింది.వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









