గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలో పాల్గొన్న క్రౌన్ ప్రిన్స్..!!
- June 06, 2025
కువైట్: గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-సబా ఈద్ ప్రార్థనలు చేశారు. ఆయనతోపాటు అడ్మినిస్ట్రేషన్ సీనియర్ సభ్యులు, ఉన్నత స్థాయి రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు. హాజరైన వారిలో ప్రధాన మంత్రి హిస్ హైనెస్ షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా, సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్, కోర్ట్ ఆఫ్ కాసేషన్ అధ్యక్షుడు కౌన్సెలర్ డాక్టర్ అదెల్ మజేద్ బౌరెస్లీ, ఇతర ప్రముఖులు ఉన్నారు. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు స్వీకరించడంతోపాటు తెలియజేశారు.
తాజా వార్తలు
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!*
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!
- ప్రశాంతమైన రమదాన్ కోసం దుబాయ్ పోలీసుల అడుగులు
- జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం..
- గ్లోబల్ విలేజ్లో ఈద్ బాణాసంచా వేడుకలు రద్దు..
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!









