గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలో పాల్గొన్న క్రౌన్ ప్రిన్స్..!!
- June 06, 2025
కువైట్: గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-సబా ఈద్ ప్రార్థనలు చేశారు. ఆయనతోపాటు అడ్మినిస్ట్రేషన్ సీనియర్ సభ్యులు, ఉన్నత స్థాయి రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు. హాజరైన వారిలో ప్రధాన మంత్రి హిస్ హైనెస్ షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా, సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్, కోర్ట్ ఆఫ్ కాసేషన్ అధ్యక్షుడు కౌన్సెలర్ డాక్టర్ అదెల్ మజేద్ బౌరెస్లీ, ఇతర ప్రముఖులు ఉన్నారు. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు స్వీకరించడంతోపాటు తెలియజేశారు.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









