దక్షిణ అల్ బటినాలో విషాదం..నీటమునిగి ఇద్దరు మృతి..!!
- June 10, 2025
మస్కట్: దక్షిణ అల్ బటినా గవర్నరేట్లోని రుస్తాక్లోని వాడి అల్ హౌకైన్లో విషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు నీట మునిగి చనిపోయారని, వారి మృతదేహాలను వెలికి తీసినట్టు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) తెలిపింది. ఈ సంఘటనపై రెస్క్యూ బృందాలు వేగంగా స్పందించాయని CDAA ధృవీకరించింది. ప్రతిస్పందనగా, భవిష్యత్తులో విషాదాలను నివారించడానికి ప్రమాదకర ప్రాంతాలలో ఈత కొట్టకుండా ఉండాలని CDAA ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- వాట్సప్ లో ఆయుష్మాన్ కార్డు పొందండిలా!
- కొత్తగా 3 ఎయిర్పోర్టులు.. నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!
- విశాఖపట్నం విమానాశ్రయంలో సివిల్ విమానాల రాకపోకలు బంద్
- వాట్సాప్లో ఏఐ స్కామ్ అలర్ట్ ఫీచర్..
- ఏపీలో రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్
- వన్డే ప్రపంచకప్ పై ఐసీసీ సంచలన నిర్ణయం!
- 30 ఏళ్లలోనే మెనోపాజ్కు సిద్ధం కావాలి..వైద్యుల సూచన..!!
- నీటిని వృథా చేసే శానిటరీ వస్తువుల వినియోగంపై SR10,000 జరిమానా..!!
- పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపారా?
- భారత్–యూఏఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని IBPC పిలుపు







