దక్షిణ అల్ బటినాలో విషాదం..నీటమునిగి ఇద్దరు మృతి..!!
- June 10, 2025
మస్కట్: దక్షిణ అల్ బటినా గవర్నరేట్లోని రుస్తాక్లోని వాడి అల్ హౌకైన్లో విషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు నీట మునిగి చనిపోయారని, వారి మృతదేహాలను వెలికి తీసినట్టు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) తెలిపింది. ఈ సంఘటనపై రెస్క్యూ బృందాలు వేగంగా స్పందించాయని CDAA ధృవీకరించింది. ప్రతిస్పందనగా, భవిష్యత్తులో విషాదాలను నివారించడానికి ప్రమాదకర ప్రాంతాలలో ఈత కొట్టకుండా ఉండాలని CDAA ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









