ట్రావెలర్ అడ్వైజరీ జారీ చేసిన ఒమన్..!!
- June 14, 2025
మస్కట్: మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరే ప్రయాణీకులందరికీ ఒమన్ విమానాశ్రయాలు ప్రయాణ సలహాను విడుదల చేశాయి.ఒమన్ విమానాశ్రయాలు జారీ చేసిన ఒక ప్రకటనలో.. "ఇటీవలి పరిణామాల దృష్ట్యా, ప్రభావితమైన గమ్యస్థానాలకు ప్రయాణించే ప్రయాణీకులు విమానాశ్రయానికి వెళ్లే ముందు నేరుగా వారి విమానయాన సంస్థలను సంప్రదించాలి. ఇది మీ విమానాలకు సంబంధించిన తాజా అప్డేట్ లను తెలుసుకోవాలి. ఇది జాప్యాలు లేదా మార్పులను నివారించడానికి సహాయపడుతుంది. సురక్షితమైన, ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని కోరుకుంటున్నాము." అని తెలిపారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







