భారత ప్రధానికి లెటర్ రాసిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- June 15, 2025
జెడ్డా: భారత్ లో జరిగిన విషాదకర విమాన ప్రమాదంపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ సంతాపం తెలిపారు. ఈ మేరకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఒక కేబుల్ పంపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబాలకు క్రౌన్ ప్రిన్స్ తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు.
జూన్ 12( గురువారం) అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ కు బయలు దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన 30 సెకన్లకే సమీపంలోని మెడికల్ కాలేజీ భవనంపై కుప్పకూలింది. విమానంలో ఉన్న 241 మందితోపాటు భవనం సమీపంలోని 29 మంది మరణించారు. ఈ ప్రమాదంలో ఒకే ఒక ప్రయాణీకుడు గాయాలతో బయటపడటం గమనార్హం.
తాజా వార్తలు
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!
- అత్యవసర వాహనాలను అడ్డుకుంటే.. 3నెలల జైలుశిక్ష..!!
- ఒమన్ రికార్డు..3.9 మిలియన్ల విజిట్స్..!!
- బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు..!!
- లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం









