దౌత్య సంబంధాల బలోపేతానికి భారత్-కెనడా అంగీకారం
- June 18, 2025
G7 సమ్మిట్లో భాగంగా ప్రధాని మోదీ కెనడా PM మార్క్ కార్నీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. హైకమిషనర్ల పునర్నియామకానికి ఇరువురూ అంగీకరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని డిప్లొమాటిక్ స్టెప్స్ తీసుకోనున్నట్లు భారత ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ తెలిపారు. కెనడా మాజీ PM ట్రూడో హయాంలో భారత్తో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం
- మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి
- విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్
- టీటీడీకి రూ.30 లక్షలు విరాళం
- సీషెల్స్ దేశానికి ప్రధాని మోదీ $175 మిలియన్ల ఆర్థిక ప్యాకేజీ
- యూపీఐ ద్వారా పీఎఫ్..
- IAF Jobs 2026: వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
- షార్లెట్లో ఘనంగా NATS చదరంగం పోటీలు
- హైదరాబాద్లో ఏర్పాటు కానున్న అమెరికా దిగ్గజం కాస్ట్కో
- భారత్ లో వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!









