దౌత్య సంబంధాల బలోపేతానికి భారత్-కెనడా అంగీకారం
- June 18, 2025
G7 సమ్మిట్లో భాగంగా ప్రధాని మోదీ కెనడా PM మార్క్ కార్నీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. హైకమిషనర్ల పునర్నియామకానికి ఇరువురూ అంగీకరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని డిప్లొమాటిక్ స్టెప్స్ తీసుకోనున్నట్లు భారత ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ తెలిపారు. కెనడా మాజీ PM ట్రూడో హయాంలో భారత్తో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!