దౌత్య సంబంధాల బలోపేతానికి భారత్-కెనడా అంగీకారం
- June 18, 2025
G7 సమ్మిట్లో భాగంగా ప్రధాని మోదీ కెనడా PM మార్క్ కార్నీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. హైకమిషనర్ల పునర్నియామకానికి ఇరువురూ అంగీకరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని డిప్లొమాటిక్ స్టెప్స్ తీసుకోనున్నట్లు భారత ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ తెలిపారు. కెనడా మాజీ PM ట్రూడో హయాంలో భారత్తో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







