వేసవి తాపం: తెలుగు స్రవంతి ఔదార్యం
- July 13, 2016
వేసవి తాపంతో కార్మికులు విలవిల్లాడుతున్నారు. దుబాయ్లో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో కార్మికుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వారికి ఉపశమనం కల్పించేందుకు తెలుగు స్రవంతి నడుం బిగించింది. తనవంతుగా కార్మికులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కల్పించింది. ఎండ వేడిమితో విలవిల్లాడుతున్న 400 మంది కార్మికులకు తెలుగు స్రవంతి అరటిపళ్ళు, జ్యూస్లు, కేక్లు అందించింది. తెలుగు స్రవంతి చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల కార్మికులందరూ ప్రెసిడెంట్ శ్రీమతి లక్ష్మీ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.




తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







