ఇరాన్ నుండి తరలుతున్న ఇతర దేశాల పౌరులు, ఒమన్లు..!!
- June 26, 2025
మస్కట్: ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆదేశాలకు అనుగుణంగా.. విదేశాంగ మంత్రిత్వ శాఖ, సైనిక, భద్రతా, పౌర సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఒమన్ల తరలింపు ఆపరేషన్ విజయవంతమైంది. ఒమన్ పౌరులతో పాటు, ఇతర దేశాల పౌరులు..మొత్తం 2,013 మందిని విజయవంతంగా ఇరాన్ నుంచి తరలించారు.జీసీసీ దేశాల్లోని అమెరికా బేస్ లపై ఇరాన్ దాడుల నేపథ్యలో ఒమన్ పౌరులు వెంటనే ఇరాన్ నుండి తరలి రావాలని సుల్తాన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!