ఇరాన్ నుండి తరలుతున్న ఇతర దేశాల పౌరులు, ఒమన్లు..!!
- June 26, 2025
మస్కట్: ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆదేశాలకు అనుగుణంగా.. విదేశాంగ మంత్రిత్వ శాఖ, సైనిక, భద్రతా, పౌర సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఒమన్ల తరలింపు ఆపరేషన్ విజయవంతమైంది. ఒమన్ పౌరులతో పాటు, ఇతర దేశాల పౌరులు..మొత్తం 2,013 మందిని విజయవంతంగా ఇరాన్ నుంచి తరలించారు.జీసీసీ దేశాల్లోని అమెరికా బేస్ లపై ఇరాన్ దాడుల నేపథ్యలో ఒమన్ పౌరులు వెంటనే ఇరాన్ నుండి తరలి రావాలని సుల్తాన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









