ఇరాన్ నుండి తరలుతున్న ఇతర దేశాల పౌరులు, ఒమన్లు..!!
- June 26, 2025
మస్కట్: ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆదేశాలకు అనుగుణంగా.. విదేశాంగ మంత్రిత్వ శాఖ, సైనిక, భద్రతా, పౌర సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఒమన్ల తరలింపు ఆపరేషన్ విజయవంతమైంది. ఒమన్ పౌరులతో పాటు, ఇతర దేశాల పౌరులు..మొత్తం 2,013 మందిని విజయవంతంగా ఇరాన్ నుంచి తరలించారు.జీసీసీ దేశాల్లోని అమెరికా బేస్ లపై ఇరాన్ దాడుల నేపథ్యలో ఒమన్ పౌరులు వెంటనే ఇరాన్ నుండి తరలి రావాలని సుల్తాన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







