ఇరాన్ నుండి తరలుతున్న ఇతర దేశాల పౌరులు, ఒమన్లు..!!
- June 26, 2025
మస్కట్: ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆదేశాలకు అనుగుణంగా.. విదేశాంగ మంత్రిత్వ శాఖ, సైనిక, భద్రతా, పౌర సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఒమన్ల తరలింపు ఆపరేషన్ విజయవంతమైంది. ఒమన్ పౌరులతో పాటు, ఇతర దేశాల పౌరులు..మొత్తం 2,013 మందిని విజయవంతంగా ఇరాన్ నుంచి తరలించారు.జీసీసీ దేశాల్లోని అమెరికా బేస్ లపై ఇరాన్ దాడుల నేపథ్యలో ఒమన్ పౌరులు వెంటనే ఇరాన్ నుండి తరలి రావాలని సుల్తాన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO







