టెహ్రాన్కు జూలై 5 వరకు నిలిపివేసిన ఎమిరేట్స్..!!
- June 29, 2025
యూఏఈ: దుబాయ్ ప్రధాన క్యారియర్ ఎమిరేట్స్.. ఇరాన్లోని టెహ్రాన్కు జూలై 5 వరకు ఫ్లైట్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. రెండు దేశాల మధ్య 12 రోజుల వివాదం తర్వాత ఇజ్రాయెల్-ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటించినా.. ఇరాన్ వైమానిక ప్రాంతం విమానయాన సంస్థలకు మూసివేశారని తెలిపింది.
దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న క్యారియర్ ఎమిరేట్స్.. బాగ్దాద్కు జూలై 1 నుండి బాస్రాకు, జూలై 2 నుంచి తిరిగి సేవలు ప్రారంభమవుతాయని తెలిపింది.మరింత సమాచారం కోసం తమ ఏజెంట్లను లేదా సంస్థ వెబ్ సైట్ లను చూడాలని కోరింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







