మస్కట్లో ‘మాంగా హోకుసాయి మాంగా’ ఎగ్జిబిషన్..!!
- July 01, 2025
మస్కట్: మస్కట్లోని జపాన్ రాయబార కార్యాలయం.. ఒమన్ సంస్కృతి, క్రీడలు, యువత మంత్రిత్వ శాఖ సహకారంతో 19వ శతాబ్దానికి చెందిన జపనీస్ కళాకారిణి కట్సుషికా హోకుసాయి మాంగా డ్రాయింగ్లను కలిగి ఉన్న ట్రావెలింగ్ ఎగ్జిబిషన్ ‘మాంగా హోకుసాయి మాంగా”ను నిర్వహిస్తుంది. ఈ డ్రాయింగ్లు సమకాలీన జపనీస్ కామిక్స్ ద్వారా ప్రదర్శించనున్నారు. సందర్శకులు ఈ డ్రాయింగ్ల ద్వారా జపనీస్ సంస్కృతి, జీవిత సారాంశాన్ని తెలుసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన జూలై 3 నుండి 22 వరకు ఘాలాలోని ఒమానీ సొసైటీ ఫర్ ఆర్ట్స్లో జరుగుతుందని, ప్రవేశం ఉచితమని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..









