మస్కట్లో ‘మాంగా హోకుసాయి మాంగా’ ఎగ్జిబిషన్..!!
- July 01, 2025
మస్కట్: మస్కట్లోని జపాన్ రాయబార కార్యాలయం.. ఒమన్ సంస్కృతి, క్రీడలు, యువత మంత్రిత్వ శాఖ సహకారంతో 19వ శతాబ్దానికి చెందిన జపనీస్ కళాకారిణి కట్సుషికా హోకుసాయి మాంగా డ్రాయింగ్లను కలిగి ఉన్న ట్రావెలింగ్ ఎగ్జిబిషన్ ‘మాంగా హోకుసాయి మాంగా”ను నిర్వహిస్తుంది. ఈ డ్రాయింగ్లు సమకాలీన జపనీస్ కామిక్స్ ద్వారా ప్రదర్శించనున్నారు. సందర్శకులు ఈ డ్రాయింగ్ల ద్వారా జపనీస్ సంస్కృతి, జీవిత సారాంశాన్ని తెలుసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన జూలై 3 నుండి 22 వరకు ఘాలాలోని ఒమానీ సొసైటీ ఫర్ ఆర్ట్స్లో జరుగుతుందని, ప్రవేశం ఉచితమని వెల్లడించారు.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







