మస్కట్లో ‘మాంగా హోకుసాయి మాంగా’ ఎగ్జిబిషన్..!!
- July 01, 2025
మస్కట్: మస్కట్లోని జపాన్ రాయబార కార్యాలయం.. ఒమన్ సంస్కృతి, క్రీడలు, యువత మంత్రిత్వ శాఖ సహకారంతో 19వ శతాబ్దానికి చెందిన జపనీస్ కళాకారిణి కట్సుషికా హోకుసాయి మాంగా డ్రాయింగ్లను కలిగి ఉన్న ట్రావెలింగ్ ఎగ్జిబిషన్ ‘మాంగా హోకుసాయి మాంగా”ను నిర్వహిస్తుంది. ఈ డ్రాయింగ్లు సమకాలీన జపనీస్ కామిక్స్ ద్వారా ప్రదర్శించనున్నారు. సందర్శకులు ఈ డ్రాయింగ్ల ద్వారా జపనీస్ సంస్కృతి, జీవిత సారాంశాన్ని తెలుసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన జూలై 3 నుండి 22 వరకు ఘాలాలోని ఒమానీ సొసైటీ ఫర్ ఆర్ట్స్లో జరుగుతుందని, ప్రవేశం ఉచితమని వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..
- పెట్టుబడిదారుల ఆకర్షణే విశాఖ సదస్సు లక్ష్యం: సీఎం చంద్రబాబు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు